నెల్లూరు నగరంలోని స్థానిక కపాటపాలెం సమీపంలో గల నిన్న సాయంత్రం షలోమ్ ప్రార్థన మందిరం నందు మహిదర్ రోస్లీమేరి ఇరువురికి పరిశుద్ధ రెండవ వివాహం జరిగింది. రోస్లీమేరి భర్త చనిపోయి ఇద్దరు మగపిల్లలు మహిదర్ భార్య తో విడాకులు తీసుకున్నారు. ఈయనకు ఇద్దరు మగపిల్లలు వీరు ఇరువురు కలిసి నూతన జీవితం జీవించడానికి పెద్దలు నిర్ణయించారు. కనుక వీరి నూతన జీవితం సంతోషంగా జరగాలని ప్రార్థన. ఇట్టి మహత్తర కార్యక్రమాన్ని పునర్జీవన్ మ్యాట్రీమనీ ద్వారా ఏర్పాటు చేశారు అని నిర్వాహకులు అరవ బాలచందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు ఇరువురి కుటుంబాల బంధువులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు. పునర్జీవన్ మ్యాట్రిమోనీ నందు ఇటువంటి వివాహాలు కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా వివాహాలు చేసి చూపించే విధంగా తమ పయనం ఉంటుంది అని కావున ఎటువంటి సందేహాలు అపోహలు లేకుండా ఆసక్తి కలిగిన వారు తమ మ్యారేజ్ బ్యూరో సంప్రదించి నూతన జీవితాన్ని కొనసాగించాలి అని భవిష్యత్తులో ఇదే క్రమంలో మరెన్నో వివాహాలు చేయబోతున్నామని పునర్జీవన్ మాట్రిమోనీ మ్యారేజ్ బ్యూరో కార్యనిర్వాహకులు అరవ బాలచందర్ మీడియాతో తెలియజేశారు. నూతన వధూవరులుకు నూతన జీవితాన్ని అందించిన పునర్జీవన్ మ్యాట్రిమోనీ కార్యనిర్వాహకులు అరవ బాలచందర్ కు తమకు నూతన జీవితాన్ని కల్పించిన జీవితాంతం రుణపడి ఉంటాము అని ఇరువురు కృతజ్ఞతలు తమ సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరిచారు.
నెల్లూరు నగరంలోని స్థానిక కపాటపాలెం సమీపంలో గల నిన్న సాయంత్రం షలోమ్ ప్రార్థన మందిరం నందు మహిదర్ రోస్లీమేరి ఇరువురికి పరిశుద్ధ రెండవ వివాహం జరిగింది. రోస్లీమేరి భర్త చనిపోయి ఇద్దరు మగపిల్లలు మహిదర్ భార్య తో విడాకులు తీసుకున్నారు. ఈయనకు ఇద్దరు మగపిల్లలు
వీరు ఇరువురు కలిసి నూతన జీవితం జీవించడానికి పెద్దలు నిర్ణయించారు. కనుక వీరి నూతన జీవితం సంతోషంగా జరగాలని ప్రార్థన. ఇట్టి మహత్తర కార్యక్రమాన్ని పునర్జీవన్ మ్యాట్రీమనీ ద్వారా ఏర్పాటు చేశారు అని నిర్వాహకులు అరవ బాలచందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు ఇరువురి కుటుంబాల బంధువులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు. పునర్జీవన్ మ్యాట్రిమోనీ నందు ఇటువంటి వివాహాలు కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా వివాహాలు చేసి చూపించే విధంగా తమ పయనం ఉంటుంది అని కావున ఎటువంటి సందేహాలు అపోహలు లేకుండా ఆసక్తి కలిగిన వారు తమ మ్యారేజ్ బ్యూరో సంప్రదించి నూతన జీవితాన్ని కొనసాగించాలి అని భవిష్యత్తులో
ఇదే క్రమంలో మరెన్నో వివాహాలు చేయబోతున్నామని పునర్జీవన్ మాట్రిమోనీ మ్యారేజ్ బ్యూరో కార్యనిర్వాహకులు అరవ బాలచందర్ మీడియాతో తెలియజేశారు. నూతన వధూవరులుకు నూతన జీవితాన్ని అందించిన పునర్జీవన్ మ్యాట్రిమోనీ కార్యనిర్వాహకులు అరవ బాలచందర్ కు తమకు నూతన జీవితాన్ని కల్పించిన జీవితాంతం రుణపడి ఉంటాము అని ఇరువురు కృతజ్ఞతలు తమ సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరిచారు.
- Post by Omnamashivaya S1
- మోసం చేసి భూమి లాగేశాడు లబోదిబోమంటున్న బాధితుడు. పలమనేరు డిసెంబర్ 18( ప్రజా ప్రతిభ) అప్పు ఇస్తానని నమ్మించి మోసంతో భూమి లాగేశాడని విషయం తెలుసుకున్న బాధితుడు శంకరప్ప లబోదిబోమంటున్న కన్నీటి గాథ గురువారం వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ జె. కొత్తూరు గ్రామం వాల్మీకి మొగిలప్ప కుమారుడు శంకరప్పకు సర్వే నెంబర్ 756/1సి/1 లో 2.12 సెంట్లు భూమి ఉందని తెలిపాడు. సదరు భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి డబ్బు అవసరమైందని పలమనేర్ టౌన్ బసవన్న కట్ట వీధిలో ఉన్న రామ స్వామి కుమారుడు శ్రీనివాసులు శెట్టిని అప్పు అడిగానని వివరించాడు. తనకు మద్యం అలవాటు ఉందని దాని ఆసరాగా తీసుకొని శ్రీనివాసులు శెట్టి తనను మద్యం మత్తు లోకి దించి డబ్బులు ఇస్తానని పలమనేరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద కాగితాల్లో సంతకం పెట్టమని నమ్మించారన్నారు. ఈ భూమిపై గంగవరం సొసైటీ బ్యాంకులో 2021లో రూ 66,000 లోను తీసుకున్నానని ఇంతవరకు చెల్లించి లేదన్నారు. అప్పు ఇస్తానని నమ్మించి మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి సంతకాలు తీసుకున్న పేపర్లు ద్వారా దొడ్డిదారుల్లో మా కుటుంబ సభ్యులు అనుమతులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తెలిసిందన్నారు. ఇప్పటి వరకు భూమిని తానే సాగు చేసుకుంటున్నానని, ప్రభుత్వం మంజూరు చేసే రైతు భరోసా, కిసాన్ డబ్బులు తన అకౌంట్లోకే పడుతున్నాయన్నారు. మోసం చేసిన విషయాన్ని తెలుసుకొని శ్రీనివాసులు శెట్టి వద్దకు వెళ్లి అడగగా ఎప్పుడో నాకు అమ్మేశావని, భూమి కావాలంటే 9 లక్షలు రూపాయలు చెల్లిస్తే తిరిగి రాసిస్తానని లేకుంటే ఇతరులకు అమ్మేస్తానని బెదిరి స్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఆ భూమి తప్ప వేరే మార్గం లేదని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, తహసిల్దారు స్పందించి పరిశీలించి నాకు మద్యం తాపించి భూమి కొట్టేయాలని ఉద్దేశంతో డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి పై చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ పేద వాడికి న్యాయం చేయాలని కోరాడు.1
- విజయవాడలో అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు1
- Post by KLakshmi Devi1
- Post by Nagesh Thalari3
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1