నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు, నిరంతరం శ్రమిస్తేనే విజయం వరిస్తుందని నిరూపించారు సత్తుపల్లి ఆణిముత్యాలు మట్టా దంపతులు. భావి తరాలకు ఆదర్శం గా,ప్రజా సేవకు చిరునామా గా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. రాజకీయం గా ఎన్ని సమస్య లు సృష్టించినా దేవుని దయ, ప్రజల ఆశీస్సులు విజయకిరీటాన్ని అందించింది. సత్తుపల్లి కి ఇద్దరు ఎమ్మెల్యే లు అని ప్రియాంక గాంధీ గారు చెప్పినట్లు ఇది దయానంద్ సార్, రాగమయి మేడం గారి ఇద్దరి విజయం.సుధీర్గకాలం ప్రజల కు చేసిన సేవ కు ప్రతిఫలం.అప్పటి నుండి జీవిత పుస్తకం లో ప్రతి పేజీని ప్రజల కోస మే లిఖిస్తూ.. ఎండనక, వాననక...ప్రజల్లో ఉంటూ అదే ప్రేమ, అదే ఆప్యాయత పంచుతూ అభివృద్ధి ని పరుగులు పెట్టిస్తున్నారు. అధికారాన్ని అహంకారం గా భావించ కుండా కల్మషం లేని చిరునవ్వు తో సామాన్యుల్లా, సొంత వారిలా గడప, గడప కు నేరుగా వెళ్లి, ప్రభుత్వ పధకాలు అందిస్తూ, సమస్య లు పరిష్కరిస్తున్నారు.ఎప్పుడు పడుకుంటున్నారో, ఎప్పుడు లేస్తున్నారో తెలియదు నిత్యం ప్రజల కోసమే ఆలోచిస్తూ, ప్రజల తోనే గడుపుతున్నారు. జనం తమ సమస్య లు చెప్పుకోవాడానికి ఆ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.. ఎటువంటి సెక్యూరిటీ నిబంధన లు ఉండవు, పేద, ధనిక బేధాలు ఉండవు.ప్రతి ఒక్కరిని ఆ కుటుంబం అక్కున చేర్చుకుంటుంది. బాధ లో ఓదార్చుతుంది, సమస్య లో పాలు పంచుకుంటుంది. నేనున్నాను అని ధైర్యం చెపుతుంది, వెన్నుతట్టి ఆదరిస్తుంది. ఇలాంటి నాయకులే కదా ప్రజల కు కావాల్సింది. ఇటువంటి ధైర్యం, భరోసా నే కదా అందించాల్సింది. ఎన్ని అవకాశాలు వచ్చిన, ఎన్ని పదవులు వచ్చిన పొంగి పోకుండా, ఇసుమంతైనా గర్వపడకుండ.. ఈ విజయం మీరిచ్చిందే అంటూ నిత్యం ప్రజలనే గెలిపించే మంచి మనసున్న మనసులు దయానంద్ సార్, రాగమయి మేడం గారు., ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. స్త్రీ తలచుకుంటే విజయాలు తన కోసం వరస లో పోటీ పడతాయని నిరూపిస్తూ... ఇప్పటికే అనేక పదవులు అలంకరించి తన సత్తాను చాటుకున్న మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని, మంచి పేరు తెచ్చుకోవాలని,ఆ దేవుని ఆశీస్సులు, ప్రేమ, కృప మీ పైన, మీ కుటుంబం పైన ఎల్లవేళలా ఉండాలని ప్రార్ధిస్తున్నాను. సూర్య గుంట్రూ....
నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు, నిరంతరం శ్రమిస్తేనే విజయం వరిస్తుందని నిరూపించారు సత్తుపల్లి ఆణిముత్యాలు మట్టా దంపతులు. భావి తరాలకు ఆదర్శం గా,ప్రజా సేవకు చిరునామా గా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. రాజకీయం గా ఎన్ని సమస్య లు సృష్టించినా దేవుని దయ, ప్రజల ఆశీస్సులు విజయకిరీటాన్ని అందించింది. సత్తుపల్లి కి ఇద్దరు ఎమ్మెల్యే లు అని ప్రియాంక గాంధీ గారు చెప్పినట్లు ఇది దయానంద్ సార్, రాగమయి మేడం గారి ఇద్దరి విజయం.సుధీర్గకాలం ప్రజల కు చేసిన సేవ కు ప్రతిఫలం.అప్పటి నుండి జీవిత పుస్తకం లో ప్రతి పేజీని ప్రజల కోస మే లిఖిస్తూ.. ఎండనక, వాననక...ప్రజల్లో ఉంటూ అదే ప్రేమ, అదే ఆప్యాయత పంచుతూ అభివృద్ధి ని పరుగులు పెట్టిస్తున్నారు. అధికారాన్ని అహంకారం గా భావించ కుండా కల్మషం లేని చిరునవ్వు తో సామాన్యుల్లా, సొంత వారిలా గడప, గడప కు నేరుగా వెళ్లి, ప్రభుత్వ పధకాలు అందిస్తూ, సమస్య లు పరిష్కరిస్తున్నారు.ఎప్పుడు పడుకుంటున్నారో, ఎప్పుడు లేస్తున్నారో తెలియదు నిత్యం ప్రజల కోసమే ఆలోచిస్తూ, ప్రజల తోనే గడుపుతున్నారు. జనం తమ సమస్య లు చెప్పుకోవాడానికి ఆ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.. ఎటువంటి సెక్యూరిటీ నిబంధన లు ఉండవు, పేద, ధనిక బేధాలు ఉండవు.ప్రతి ఒక్కరిని ఆ కుటుంబం అక్కున చేర్చుకుంటుంది. బాధ లో ఓదార్చుతుంది, సమస్య లో పాలు పంచుకుంటుంది. నేనున్నాను అని ధైర్యం చెపుతుంది, వెన్నుతట్టి ఆదరిస్తుంది. ఇలాంటి నాయకులే కదా ప్రజల కు కావాల్సింది. ఇటువంటి ధైర్యం, భరోసా నే కదా అందించాల్సింది. ఎన్ని అవకాశాలు వచ్చిన, ఎన్ని పదవులు వచ్చిన పొంగి పోకుండా, ఇసుమంతైనా గర్వపడకుండ.. ఈ విజయం మీరిచ్చిందే అంటూ నిత్యం ప్రజలనే గెలిపించే మంచి మనసున్న మనసులు దయానంద్ సార్, రాగమయి మేడం గారు., ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. స్త్రీ తలచుకుంటే విజయాలు తన కోసం వరస లో పోటీ పడతాయని నిరూపిస్తూ... ఇప్పటికే అనేక పదవులు అలంకరించి తన సత్తాను చాటుకున్న మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని, మంచి పేరు తెచ్చుకోవాలని,ఆ దేవుని ఆశీస్సులు, ప్రేమ, కృప మీ పైన, మీ కుటుంబం పైన ఎల్లవేళలా ఉండాలని ప్రార్ధిస్తున్నాను. సూర్య గుంట్రూ....
- Post by KLakshmi Devi1
- విజయవాడలో అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు1
- Post by Nagesh Thalari3
- Post by Omnamashivaya S1
- మోసం చేసి భూమి లాగేశాడు లబోదిబోమంటున్న బాధితుడు. పలమనేరు డిసెంబర్ 18( ప్రజా ప్రతిభ) అప్పు ఇస్తానని నమ్మించి మోసంతో భూమి లాగేశాడని విషయం తెలుసుకున్న బాధితుడు శంకరప్ప లబోదిబోమంటున్న కన్నీటి గాథ గురువారం వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ జె. కొత్తూరు గ్రామం వాల్మీకి మొగిలప్ప కుమారుడు శంకరప్పకు సర్వే నెంబర్ 756/1సి/1 లో 2.12 సెంట్లు భూమి ఉందని తెలిపాడు. సదరు భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి డబ్బు అవసరమైందని పలమనేర్ టౌన్ బసవన్న కట్ట వీధిలో ఉన్న రామ స్వామి కుమారుడు శ్రీనివాసులు శెట్టిని అప్పు అడిగానని వివరించాడు. తనకు మద్యం అలవాటు ఉందని దాని ఆసరాగా తీసుకొని శ్రీనివాసులు శెట్టి తనను మద్యం మత్తు లోకి దించి డబ్బులు ఇస్తానని పలమనేరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద కాగితాల్లో సంతకం పెట్టమని నమ్మించారన్నారు. ఈ భూమిపై గంగవరం సొసైటీ బ్యాంకులో 2021లో రూ 66,000 లోను తీసుకున్నానని ఇంతవరకు చెల్లించి లేదన్నారు. అప్పు ఇస్తానని నమ్మించి మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి సంతకాలు తీసుకున్న పేపర్లు ద్వారా దొడ్డిదారుల్లో మా కుటుంబ సభ్యులు అనుమతులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తెలిసిందన్నారు. ఇప్పటి వరకు భూమిని తానే సాగు చేసుకుంటున్నానని, ప్రభుత్వం మంజూరు చేసే రైతు భరోసా, కిసాన్ డబ్బులు తన అకౌంట్లోకే పడుతున్నాయన్నారు. మోసం చేసిన విషయాన్ని తెలుసుకొని శ్రీనివాసులు శెట్టి వద్దకు వెళ్లి అడగగా ఎప్పుడో నాకు అమ్మేశావని, భూమి కావాలంటే 9 లక్షలు రూపాయలు చెల్లిస్తే తిరిగి రాసిస్తానని లేకుంటే ఇతరులకు అమ్మేస్తానని బెదిరి స్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఆ భూమి తప్ప వేరే మార్గం లేదని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, తహసిల్దారు స్పందించి పరిశీలించి నాకు మద్యం తాపించి భూమి కొట్టేయాలని ఉద్దేశంతో డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి పై చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ పేద వాడికి న్యాయం చేయాలని కోరాడు.1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1