Shuru
Apke Nagar Ki App…
చిత్తూరు: ఉరి శిక్ష రద్దయ్యే ఛాన్స్? చిత్తూరు మేయర్ హత్య కేసులో ఐదుగురి నిందితులకు ఉరి శిక్ష పడింది. దోషులను కడప జైలుకు తరలించారు. అయితే దీనిపై హైకోర్టు అడ్వకేట్ విజయచంద్రారెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. జిల్లా కోర్టు విధించిన మరణ శిక్ష నిర్ధారణకు హై కోర్టుకు పంపుతారు. ఒక వేళ నిందితులు హై కోర్టులో అపీల్ వేస్తే మరణ శిక్ష రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నారు.
User7105
చిత్తూరు: ఉరి శిక్ష రద్దయ్యే ఛాన్స్? చిత్తూరు మేయర్ హత్య కేసులో ఐదుగురి నిందితులకు ఉరి శిక్ష పడింది. దోషులను కడప జైలుకు తరలించారు. అయితే దీనిపై హైకోర్టు అడ్వకేట్ విజయచంద్రారెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. జిల్లా కోర్టు విధించిన మరణ శిక్ష నిర్ధారణకు హై కోర్టుకు పంపుతారు. ఒక వేళ నిందితులు హై కోర్టులో అపీల్ వేస్తే మరణ శిక్ష రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నారు.
- User7963Soan, Nirmal🙏on 4 November
- User8783Karimnagar, Telangana👏on 4 November
- User8164Tadepalligudem, West Godavari😂on 1 November
- User8164Tadepalligudem, West Godavari😡on 1 November
More news from Guntur and nearby areas
- Post by KLakshmi Devi2
- నెల్లూరు నగరంలోని తిక్కన్న టెలిఫోన్ భవన్ బృందావన్ సమీపంలో గల శ్రీ దుర్గా హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని డాక్టర్ యశోదర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం దుర్గా హాస్పిటల్ నందు ఉచిత మెగా క్యాంపు మరియు ఉచిత పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చిన పేషెంట్లకు భోజన వస్తి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేకంగా గర్భిణీలకు గర్భసంచి నరాల బలహీనత తలనొప్పి పిల్లలు లేని సమస్య వెన్నుపూస తదితర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ పి ఎస్ రెడ్డి మరియు ప్రసూతి మరియు గర్వకోస వ్యాధి నిపుణులు డాక్టర్ యశోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.1
- Post by Nagesh Thalari3
- Post by Omnamashivaya S1
- Post by Madhavpatil Jadav2
- Post by Ravi Poreddy1
- మీరు ఇది చూశారా?1
- స్వామియే శరణమయ్యప్ప...1