logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

32వ వైద్య శిబిరంలో 102మంది రోగులకు వైద్య సేవలు...! సిపిఎం ప్రజా పోరాటాలే కాక సేవా కార్యక్రమాలలో ముందుంటుంది..!! సిపిఐ(ఎం) సీనియర్ నాయకులు అమరజీవి నూతక్కి గంగాధరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సిపిఐ(ఎం) కార్యాలయంలో జరిగిన 32వ నెల నెలా వైద్య శిబిరం విజయవంతమైంది. ఈ వైద్య శిబిరంలో 102మంది రోగులకు డాక్టర్లు వైద్య సేవలు అందించారు. వైద్య శిబిరంలో షుగర్, బీపీతో పాటు ఇతర సాధారణ జబ్బులకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు. శరత్ మాక్సివిజన్ ఖమ్మం వారిచే 26 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. బీపీ షుగర్ వ్యాధులకు నెలకు సరిపడా మందులను కేవలం 100 రూపాయలకే అందించారు. ఏటుకూరి రామారావు మాట్లాడుతూ వైద్య శిబిరానికి ప్రతి నెల ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు. సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరాటాలకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాలను కూడా మరింత విస్తృతంగా చేపట్టాలనే లక్ష్యంతో ప్రతి నెల వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్య సేవలు అందించిన *డాక్టర్ వినూష యలమద్ది ఎంబీబీఎస్ ఎంబి డీఎం (న్యూరో ఫిజీషియన్ ),డాక్టర్ గుడిపూడి రాజేష్ ఎంబిబిఎస్, డిఎన్ బీ (చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులు) డాక్టర్ అడపా జయశ్రీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ (నేత్ర వైద్య నిపుణులు* ),వాలంటీర్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బీపీ చెక్ చేసి,మాత్రలు వేసుకునే విధానంలో సేవలందించిన గ్రామీణ వైద్యులు బండారుపల్లి నాగేశ్వరరావు, బండి పుష్పలత, ,ఎన్జీఆర్ ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. వైద్య శిబిరానికి వచ్చిన వారికి మాటూరి శేషగిరిరావు కీర్తిశేషులు సుగుణ గార్ల దంపతుల కుమారుడు సుబ్రహ్మణ్యం అల్పాహార వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఆర్ ఫౌండేషన్ కార్యదర్శి కే వి రామిరెడ్డి,కోశాధికారి గొడవర్తి నాగేశ్వరరావు, మరియు వాలంటీర్ సేవలు అందించినవారు మంకెనపల్లి నరసింహారావు, వల్లంచెట్ల భాస్కరరావు , ఏలూరి కోదండ రామారావు , దండా సైదారావు, షేక్ అబ్దుల్ నబీ, అబ్దుల్ రహీం,సామాల మల్లికార్జున్,డి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

on 10 August
user_Veerabhadram Press
Veerabhadram Press
Khammam (Rural), Telangana•
on 10 August
dc6e8a60-6301-4001-8fd8-1a8d0199761b

32వ వైద్య శిబిరంలో 102మంది రోగులకు వైద్య సేవలు...! సిపిఎం ప్రజా పోరాటాలే కాక సేవా కార్యక్రమాలలో ముందుంటుంది..!! సిపిఐ(ఎం) సీనియర్ నాయకులు అమరజీవి నూతక్కి గంగాధరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సిపిఐ(ఎం) కార్యాలయంలో జరిగిన 32వ నెల నెలా వైద్య శిబిరం విజయవంతమైంది. ఈ వైద్య శిబిరంలో 102మంది రోగులకు డాక్టర్లు వైద్య సేవలు అందించారు. వైద్య శిబిరంలో షుగర్, బీపీతో పాటు ఇతర సాధారణ జబ్బులకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు. శరత్ మాక్సివిజన్ ఖమ్మం వారిచే 26 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. బీపీ షుగర్ వ్యాధులకు నెలకు సరిపడా మందులను కేవలం 100 రూపాయలకే అందించారు. ఏటుకూరి రామారావు మాట్లాడుతూ వైద్య శిబిరానికి ప్రతి నెల ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు. సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరాటాలకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాలను కూడా మరింత విస్తృతంగా చేపట్టాలనే లక్ష్యంతో ప్రతి నెల వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్య సేవలు అందించిన *డాక్టర్ వినూష యలమద్ది ఎంబీబీఎస్ ఎంబి డీఎం (న్యూరో ఫిజీషియన్ ),డాక్టర్ గుడిపూడి రాజేష్ ఎంబిబిఎస్, డిఎన్ బీ (చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులు) డాక్టర్ అడపా జయశ్రీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ (నేత్ర వైద్య నిపుణులు* ),వాలంటీర్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బీపీ చెక్ చేసి,మాత్రలు వేసుకునే విధానంలో సేవలందించిన గ్రామీణ వైద్యులు బండారుపల్లి నాగేశ్వరరావు, బండి పుష్పలత, ,ఎన్జీఆర్ ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. వైద్య శిబిరానికి వచ్చిన వారికి మాటూరి శేషగిరిరావు కీర్తిశేషులు సుగుణ గార్ల దంపతుల కుమారుడు సుబ్రహ్మణ్యం అల్పాహార వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఆర్ ఫౌండేషన్ కార్యదర్శి కే వి రామిరెడ్డి,కోశాధికారి గొడవర్తి నాగేశ్వరరావు, మరియు వాలంటీర్ సేవలు అందించినవారు మంకెనపల్లి నరసింహారావు, వల్లంచెట్ల భాస్కరరావు , ఏలూరి కోదండ రామారావు , దండా సైదారావు, షేక్ అబ్దుల్ నబీ, అబ్దుల్ రహీం,సామాల మల్లికార్జున్,డి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

More news from Medchal Malkajgiri and nearby areas
  • జై హొ సనాతన ధర్మం
    1
    జై హొ సనాతన ధర్మం
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    20 hrs ago
  • రహస్య వ్యాధులు అకాల స్ఖలనం స్పెర్మ్ రాత్రిపూట ఉద్గారం పురుష బలం డాక్టర్ పంకజ్ కుమార్ 9572291304, 7091077898 ని సంప్రదించండి.
    1
    రహస్య వ్యాధులు అకాల స్ఖలనం స్పెర్మ్ రాత్రిపూట ఉద్గారం పురుష బలం డాక్టర్ పంకజ్ కుమార్ 9572291304, 7091077898 ని సంప్రదించండి.
    user_Tulla tulsi
    Tulla tulsi
    Doctor Addateegala, Alluri Sitharama Raju•
    20 hrs ago
  • నెల్లూరు నగరంలోని నేటి ఉదయం అంగరంగ వైభవంగా అటల్ బిహారీ వాజ్పాయ్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.నెల్లూరుకు చేరుకున్న అటల్ మోడీ సుపరిపాలన యాత్ర దారి పొడవునా నిలబడి ఘనంగా స్వాగతం‌ పలికిన బి జె పి శ్రేణులు వాజ్ పాయ్ మోడీల సారధ్యంలో దేశంలో ఏపిలో జరిగిన అభివృద్ధి పనులతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించిన నేతలు, ఈ కార్యక్రమంలో వాజ్ పాయ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బిజెపి ఎపి అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలుగు దేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,వేమిరెడ్డి ప్రశాంత రెడ్డి,ఇంటూరి నాగేశ్వరరావు, వాకాటి నారాయణ రెడ్డి, టిటిడి బోర్డు సభ్యులు సుమంత్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
    1
    నెల్లూరు నగరంలోని నేటి ఉదయం అంగరంగ వైభవంగా అటల్ బిహారీ వాజ్పాయ్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.నెల్లూరుకు చేరుకున్న అటల్ మోడీ సుపరిపాలన యాత్ర దారి పొడవునా నిలబడి ఘనంగా స్వాగతం‌ పలికిన బి జె పి శ్రేణులు వాజ్ పాయ్ మోడీల సారధ్యంలో దేశంలో ఏపిలో జరిగిన అభివృద్ధి పనులతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించిన నేతలు, ఈ కార్యక్రమంలో  వాజ్ పాయ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బిజెపి ఎపి అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలుగు దేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,వేమిరెడ్డి ప్రశాంత రెడ్డి,ఇంటూరి నాగేశ్వరరావు, వాకాటి నారాయణ రెడ్డి, టిటిడి బోర్డు సభ్యులు సుమంత్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    Journalist Nellore Urban, Spsr Nellore•
    10 hrs ago
  • Post by Nathopettukunte Chudadanikiyemiundadu
    1
    Post by Nathopettukunte Chudadanikiyemiundadu
    user_Nathopettukunte Chudadanikiyemiundadu
    Nathopettukunte Chudadanikiyemiundadu
    General practitioner Anantapur, Andhra Pradesh•
    20 hrs ago
  • మన తిరుపతిలో దురంధర్ సినిమా. పాకిస్తాన్ యొక్క కుట్రలను బట్టబయలు చేసిన హిందీ సినిమా కాంధహార్ విమానం హైజాక్ మరియు దొంగ నోట్లు పాకిస్తాన్లో ముద్రించిన ఘటనలపై ఈ సినిమాలో భారత ప్రజలకు నగ్నసత్యం తెలుపుతూ చిత్రీకరించాడు. అంతేకాకుండా ఒక సైనికుడు స్ఫూర్తితో పాకిస్తాన్లో వెళ్లి తన ప్రాణాలను అడ్డుపెట్టి దేశాన్ని కాపాడిన గొప్ప వ్యక్తికి గురించి కూడా ఈ సినిమాలో చూపడం జరిగింది.జాతీయవాదం మిత్రులందరూ కచ్చితంగా ఈ చిత్రాన్ని చూడగలరు.భారత్ మాతా కి జై హిందూ సంఘాల ప్రతినిధులు, మహేష్ డేగల,వజ్రాల చంద్ర శేఖర్,మునిరామ్ రెడ్డి,సురేష్ నాయక్
    1
    మన తిరుపతిలో దురంధర్ సినిమా. 
పాకిస్తాన్ యొక్క కుట్రలను బట్టబయలు చేసిన హిందీ సినిమా కాంధహార్ విమానం హైజాక్ మరియు దొంగ నోట్లు పాకిస్తాన్లో ముద్రించిన ఘటనలపై  ఈ సినిమాలో భారత ప్రజలకు నగ్నసత్యం  తెలుపుతూ చిత్రీకరించాడు. అంతేకాకుండా ఒక సైనికుడు స్ఫూర్తితో పాకిస్తాన్లో వెళ్లి తన ప్రాణాలను అడ్డుపెట్టి దేశాన్ని కాపాడిన గొప్ప వ్యక్తికి గురించి కూడా ఈ సినిమాలో చూపడం జరిగింది.జాతీయవాదం మిత్రులందరూ కచ్చితంగా ఈ చిత్రాన్ని చూడగలరు.భారత్ మాతా కి జై హిందూ సంఘాల ప్రతినిధులు, మహేష్ డేగల,వజ్రాల చంద్ర శేఖర్,మునిరామ్ రెడ్డి,సురేష్ నాయక్
    user_ప్రజాపతి న్యూస్
    ప్రజాపతి న్యూస్
    Local News Reporter Tirupati (Rural), Andhra Pradesh•
    11 hrs ago
  • అంబేద్కర్ భవన స్థలాన్ని వెంటనే పరిష్కరించాలి. ఏఐబిఎస్పి. పలమనేరు డిసెంబర్ 16( ప్రజా ప్రతిభ) గంగవరం మండలంలో వివాదాస్పదంగా మారిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనంకు సంబంధించిన స్థలాన్ని అధికారులు స్పందించి వెంటనే పరిష్కరించాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి. మునిరత్నం కోరారు. అందులో భాగంగా మంగళవారం పలమనేరు పట్టణంలో గల మానవ హక్కుల కార్యాలయం నందు మణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి.వి. మునిరత్నం, అమానుల్లా,వాణి, గుర్రం సుబ్రహ్మణ్యం, నారాయణ శెట్టి, మాట్లాడుతూ గత వారం రోజుల నుండి అంబేద్కర్ భవనానికి సంబంధించిన స్థలాన్ని అక్కడే నివాసముంటున్న శ్రీలంక కాలనీవాసులు ఆక్రమించుకోవాలనే ప్రయత్నాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అడ్డుకున్నారని తెలిపారు. నిత్యం తహసిల్దార్ , ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఆ మార్గంలోనే వెళ్తున్నప్పటికీ శ్రీలంక వాసులు ఆక్రమిస్తున్న స్థలం కనపడినా ప్రశ్నించ లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. శ్రీలంక శరణార్థులు రోజుకో దేవాలయం పేరు చెప్పుకొని ఉన్నత అధికారులకు అర్జీలతో పాటు ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటే దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉంది అన్నారు. అదేవిధంగా అంబేద్కర్ భవన ఆవరణలో శరణార్థులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఇతరులకు ఇబ్బంది పెడుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వాటిని నివారించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. లంక వాసులు ఆ స్థలములో చేస్తున్న వివిధ రకాల అసాంఘిక కార్యక్రమాలను చూసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి వర్ధంతులు చేయక చాలా ఏళ్ల నుండి చేతగాని వారిగా మిగిలిపోతున్నారని ఆవేద వ్యక్తం చేశారు. అంబేద్కర్ స్థల వివాదంలో శ్రీలంక వాసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనిని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళితే, ఓ అధికారి సమన్వయం పాటించండని, ఇంకొక అధికారి శ్రీలంక వాసులు రెచ్చగొట్టిన మీరు రెచ్చిపోవద్దని ఉచిత సలహాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంతవరకు ఆక్రమణదారులను అధికారులు పిలిపించి విచారించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అంబేద్కర్ స్థలాన్ని ఆక్రమించి, విద్వేషాలను రెచ్చగొడుతున్న వ్యక్తులను విచారించి నివారించాలని , అంబేద్కర్ భవనం స్థలాన్ని సర్వే చేసి హద్దులు చూపించాలని కోరారు. మంజునాథ్, సూర శ్రీనివాసులు, శివ, ఆనంద, శాంతమ్మ, మునెయ్య, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
    1
    అంబేద్కర్ భవన స్థలాన్ని వెంటనే పరిష్కరించాలి. ఏఐబిఎస్పి.
పలమనేరు డిసెంబర్ 16( ప్రజా ప్రతిభ)
గంగవరం మండలంలో వివాదాస్పదంగా మారిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనంకు సంబంధించిన స్థలాన్ని అధికారులు స్పందించి వెంటనే పరిష్కరించాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి. మునిరత్నం కోరారు. అందులో భాగంగా మంగళవారం పలమనేరు పట్టణంలో గల మానవ హక్కుల కార్యాలయం నందు మణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి.వి. మునిరత్నం, అమానుల్లా,వాణి, గుర్రం సుబ్రహ్మణ్యం, నారాయణ శెట్టి,  మాట్లాడుతూ గత వారం రోజుల నుండి అంబేద్కర్ భవనానికి సంబంధించిన స్థలాన్ని అక్కడే నివాసముంటున్న శ్రీలంక కాలనీవాసులు ఆక్రమించుకోవాలనే ప్రయత్నాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అడ్డుకున్నారని తెలిపారు. నిత్యం తహసిల్దార్ , ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఆ మార్గంలోనే వెళ్తున్నప్పటికీ శ్రీలంక వాసులు ఆక్రమిస్తున్న స్థలం కనపడినా ప్రశ్నించ లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. శ్రీలంక శరణార్థులు రోజుకో దేవాలయం పేరు చెప్పుకొని ఉన్నత అధికారులకు అర్జీలతో పాటు ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటే దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉంది అన్నారు. అదేవిధంగా అంబేద్కర్ భవన ఆవరణలో శరణార్థులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఇతరులకు ఇబ్బంది పెడుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వాటిని  నివారించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. లంక వాసులు ఆ స్థలములో చేస్తున్న వివిధ రకాల అసాంఘిక కార్యక్రమాలను చూసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి వర్ధంతులు చేయక చాలా ఏళ్ల నుండి చేతగాని వారిగా మిగిలిపోతున్నారని ఆవేద వ్యక్తం చేశారు. అంబేద్కర్ స్థల వివాదంలో శ్రీలంక వాసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనిని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళితే, ఓ అధికారి సమన్వయం పాటించండని, ఇంకొక అధికారి శ్రీలంక వాసులు రెచ్చగొట్టిన మీరు రెచ్చిపోవద్దని ఉచిత సలహాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంతవరకు ఆక్రమణదారులను అధికారులు పిలిపించి విచారించకపోవడంలో  ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అంబేద్కర్ స్థలాన్ని ఆక్రమించి, విద్వేషాలను రెచ్చగొడుతున్న వ్యక్తులను విచారించి నివారించాలని , అంబేద్కర్ భవనం స్థలాన్ని సర్వే చేసి హద్దులు చూపించాలని కోరారు. మంజునాథ్, సూర శ్రీనివాసులు, శివ, ఆనంద, శాంతమ్మ, మునెయ్య, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
    user_Doddagalla Munirathinam
    Doddagalla Munirathinam
    Gangavaram, Chittoor•
    1 hr ago
  • కుక్కలతో ఎంత ప్రమాదమో చూడండి కుక్కలతో జాగ్రత్త గా ఉండాలి
    1
    కుక్కలతో ఎంత ప్రమాదమో చూడండి 
కుక్కలతో జాగ్రత్త గా ఉండాలి
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    20 hrs ago
  • రహస్య వ్యాధులు అకాల స్ఖలనం స్పెర్మ్ రాత్రిపూట ఉద్గారం పురుష బలం డాక్టర్ పంకజ్ కుమార్ 9572291304, 7091077898 ని సంప్రదించండి.
    1
    రహస్య వ్యాధులు అకాల స్ఖలనం స్పెర్మ్ రాత్రిపూట ఉద్గారం పురుష బలం డాక్టర్ పంకజ్ కుమార్ 9572291304, 7091077898 ని సంప్రదించండి.
    user_Tulla tulsi
    Tulla tulsi
    Doctor Anakapalle, Anakapalli•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.