కాంగ్రెస్ అగ్ర నేతలతో పాటు ఇండియా కూటమి ఎంపీల అక్రమ అరెస్ట్ ను ఖండించిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జెర్రిపోతుల అంజని ఖమ్మం *పార్లమెంటు నుండి ఈసీ కార్యాలయానికి బయలుదేరిన రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ,మల్లికార్జున్ ఖర్గే లతో పాటుగా ఇండియా కూటమి ఎంపీలు అక్రమ అరెస్టును తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి జర్రిపోతుల అంజని తీవ్రంగా ఖండించారు.ఓట్ల అవకతవకలపై విపక్ష పార్టీల ఎంపీలు ఆందోళన చేపట్టారని ఆయన తెలిపారు.ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ మొన్న లోక్ సభ లో ప్రశ్నించినప్పటికి అధికార పార్టీ సభ్యులు సమాధానం చెప్పలేదని ఆయన విమర్శించారు. సోమవారం ఇండియా కూటమి ఎంపీల తో కలిసి రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ,మల్లికార్జున్ ఖర్గే ఈసీ కార్యాలయానికి వెళ్తుండగా కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీ వారిని అక్రమంగా అరెస్ట్ చేయించిందని ఆయన మండిపడ్డారు.రాహుల్ గాంధీ కి దేశ ప్రజలు అండగా ఉన్నారని ఆయన తెలిపారు. అరెస్ట్ లతో బీజేపీ పతనం మొదలయిందని ఆయన అన్నారు
కాంగ్రెస్ అగ్ర నేతలతో పాటు ఇండియా కూటమి ఎంపీల అక్రమ అరెస్ట్ ను ఖండించిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జెర్రిపోతుల అంజని ఖమ్మం *పార్లమెంటు నుండి ఈసీ కార్యాలయానికి బయలుదేరిన రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ,మల్లికార్జున్ ఖర్గే లతో పాటుగా ఇండియా కూటమి ఎంపీలు అక్రమ అరెస్టును తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి జర్రిపోతుల అంజని తీవ్రంగా ఖండించారు.ఓట్ల అవకతవకలపై విపక్ష పార్టీల ఎంపీలు ఆందోళన చేపట్టారని ఆయన తెలిపారు.ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ మొన్న లోక్ సభ లో ప్రశ్నించినప్పటికి అధికార పార్టీ సభ్యులు సమాధానం చెప్పలేదని ఆయన విమర్శించారు. సోమవారం ఇండియా కూటమి ఎంపీల తో కలిసి రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ,మల్లికార్జున్ ఖర్గే ఈసీ కార్యాలయానికి వెళ్తుండగా కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీ వారిని అక్రమంగా అరెస్ట్ చేయించిందని ఆయన మండిపడ్డారు.రాహుల్ గాంధీ కి దేశ ప్రజలు అండగా ఉన్నారని ఆయన తెలిపారు. అరెస్ట్ లతో బీజేపీ పతనం మొదలయిందని ఆయన అన్నారు
- Post by KLakshmi Devi2
- భారత్ మాత కి జై 🇮🇳1
- Post by Ravi Poreddy1
- Post by Madhavpatil Jadav2
- నెల్లూరు నగరంలోని తిక్కన్న టెలిఫోన్ భవన్ బృందావన్ సమీపంలో గల శ్రీ దుర్గా హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని డాక్టర్ యశోదర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం దుర్గా హాస్పిటల్ నందు ఉచిత మెగా క్యాంపు మరియు ఉచిత పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చిన పేషెంట్లకు భోజన వస్తి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేకంగా గర్భిణీలకు గర్భసంచి నరాల బలహీనత తలనొప్పి పిల్లలు లేని సమస్య వెన్నుపూస తదితర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ పి ఎస్ రెడ్డి మరియు ప్రసూతి మరియు గర్వకోస వ్యాధి నిపుణులు డాక్టర్ యశోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.1
- మీరు ఇది చూశారా?1
- Post by Omnamashivaya S1
- ఓం నమః శివాయ హర హర మహాదేవ్ 🔱1