స్థానిక సమరం వేళ.. చల్లంగా చూడమ్మా ముత్యాలమ్మ తల్లి..! సీనియర్ జర్నలిస్ట్ వీరభద్రం ఖమ్మం ఖమ్మం జిల్లాలోని పల్లెల్లో స్థానిక సంస్థ ల ఎన్నికలవేళ ఉత్సవాలు జాతరలతో దద్దరిల్లుతున్నాయి. ఆశావాహులు కొన్ని చోట్ల ఇప్పటినుండే ముత్యాలమ్మ బోనాలు పేరిట ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.. ఆ అడుగులు కాస్త ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇటీవల ప్రభుత్వం ఇల్లు కేటాయింపులు చేశారు. పనిలో పనిగా లబ్ధిదారులను కలిసి రానున్న ఎన్నికల్లో మీ ఆశీర్వాదం ఉండాలని క్షేత్రస్థాయిలో ప్రచారంలోకి దిగినట్లు స్పష్టమవుతుంది. ఇక శ్రావణమాసం శుభ ఘడియల్లో పల్లెలు పట్నాలలో ముత్యాలమ్మ తల్లి బోనాలు సమర్పించుకుంటారు. ఈ బోనాల జాతర ప్రధానంగా బోనకల్ చింతకాని ముదిగొండ నేలకొండపల్లి కూసుమంచి ఖమ్మం రూరల్ మండలాలలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. ద్వితీయ శ్రేణి నేతల క్షేత్రస్థాయి పర్యటనలు పల్లెల్లో పట్నాలలో కాక రేపుతున్నాయి. ఈసారి శ్రావణమాసం బోనాలు గతం కంటే భిన్నంగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆశావాహుల ఆశలు ఫలించాలని సర్వశక్తులు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న వేళ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పల్లెలు పట్నాలలో పండుగ వాతావరణం నెలకొన్నది.
స్థానిక సమరం వేళ.. చల్లంగా చూడమ్మా ముత్యాలమ్మ తల్లి..! సీనియర్ జర్నలిస్ట్ వీరభద్రం ఖమ్మం ఖమ్మం జిల్లాలోని పల్లెల్లో స్థానిక సంస్థ ల ఎన్నికలవేళ ఉత్సవాలు జాతరలతో దద్దరిల్లుతున్నాయి. ఆశావాహులు కొన్ని చోట్ల ఇప్పటినుండే ముత్యాలమ్మ బోనాలు పేరిట ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.. ఆ అడుగులు కాస్త ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇటీవల ప్రభుత్వం ఇల్లు కేటాయింపులు చేశారు. పనిలో పనిగా లబ్ధిదారులను కలిసి రానున్న ఎన్నికల్లో మీ ఆశీర్వాదం ఉండాలని క్షేత్రస్థాయిలో ప్రచారంలోకి దిగినట్లు స్పష్టమవుతుంది. ఇక శ్రావణమాసం శుభ ఘడియల్లో పల్లెలు పట్నాలలో ముత్యాలమ్మ తల్లి బోనాలు సమర్పించుకుంటారు. ఈ బోనాల జాతర ప్రధానంగా బోనకల్ చింతకాని ముదిగొండ నేలకొండపల్లి కూసుమంచి ఖమ్మం రూరల్ మండలాలలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. ద్వితీయ శ్రేణి నేతల క్షేత్రస్థాయి పర్యటనలు పల్లెల్లో పట్నాలలో కాక రేపుతున్నాయి. ఈసారి శ్రావణమాసం బోనాలు గతం కంటే భిన్నంగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆశావాహుల ఆశలు ఫలించాలని సర్వశక్తులు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న వేళ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పల్లెలు పట్నాలలో పండుగ వాతావరణం నెలకొన్నది.
- విజయవాడలో అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు1
- Post by KLakshmi Devi1
- Post by Nagesh Thalari3
- Post by Omnamashivaya S1
- మోసం చేసి భూమి లాగేశాడు లబోదిబోమంటున్న బాధితుడు. పలమనేరు డిసెంబర్ 18( ప్రజా ప్రతిభ) అప్పు ఇస్తానని నమ్మించి మోసంతో భూమి లాగేశాడని విషయం తెలుసుకున్న బాధితుడు శంకరప్ప లబోదిబోమంటున్న కన్నీటి గాథ గురువారం వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ జె. కొత్తూరు గ్రామం వాల్మీకి మొగిలప్ప కుమారుడు శంకరప్పకు సర్వే నెంబర్ 756/1సి/1 లో 2.12 సెంట్లు భూమి ఉందని తెలిపాడు. సదరు భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి డబ్బు అవసరమైందని పలమనేర్ టౌన్ బసవన్న కట్ట వీధిలో ఉన్న రామ స్వామి కుమారుడు శ్రీనివాసులు శెట్టిని అప్పు అడిగానని వివరించాడు. తనకు మద్యం అలవాటు ఉందని దాని ఆసరాగా తీసుకొని శ్రీనివాసులు శెట్టి తనను మద్యం మత్తు లోకి దించి డబ్బులు ఇస్తానని పలమనేరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద కాగితాల్లో సంతకం పెట్టమని నమ్మించారన్నారు. ఈ భూమిపై గంగవరం సొసైటీ బ్యాంకులో 2021లో రూ 66,000 లోను తీసుకున్నానని ఇంతవరకు చెల్లించి లేదన్నారు. అప్పు ఇస్తానని నమ్మించి మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి సంతకాలు తీసుకున్న పేపర్లు ద్వారా దొడ్డిదారుల్లో మా కుటుంబ సభ్యులు అనుమతులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తెలిసిందన్నారు. ఇప్పటి వరకు భూమిని తానే సాగు చేసుకుంటున్నానని, ప్రభుత్వం మంజూరు చేసే రైతు భరోసా, కిసాన్ డబ్బులు తన అకౌంట్లోకే పడుతున్నాయన్నారు. మోసం చేసిన విషయాన్ని తెలుసుకొని శ్రీనివాసులు శెట్టి వద్దకు వెళ్లి అడగగా ఎప్పుడో నాకు అమ్మేశావని, భూమి కావాలంటే 9 లక్షలు రూపాయలు చెల్లిస్తే తిరిగి రాసిస్తానని లేకుంటే ఇతరులకు అమ్మేస్తానని బెదిరి స్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఆ భూమి తప్ప వేరే మార్గం లేదని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, తహసిల్దారు స్పందించి పరిశీలించి నాకు మద్యం తాపించి భూమి కొట్టేయాలని ఉద్దేశంతో డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి పై చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ పేద వాడికి న్యాయం చేయాలని కోరాడు.1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1