‘మేక్ ఇన్ ఇండియా’కు ఊతమిస్తూ రూ.67,000 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం – కందికట్ల రాజేశ్వరి నెల్లూరు: దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంలో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) రూ.67,000 కోట్ల విలువైన రక్షణ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి స్పందిస్తూ – "ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తికి ఇది ఓ గొప్ప విజయంగా నిలుస్తుంది. రక్షణ రంగానికి ఇచ్చిన ఈ ప్రాధాన్యత దేశ భద్రతను మరింత బలపరచడమే కాకుండా, దేశీయ పరిశ్రమలకు కూడా పెద్ద మద్దతు అందించనుంది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ డైనమిక్స్ వంటి సంస్థలకు ఇది బూస్ట్ అవుతుంది."అని అన్నారు. ఇక ఈ నిర్ణయం ద్వారా భారత సైన్యానికి ఆధునిక టెక్నాలజీ, తక్కువ పరిమితిలో తయారీ సామర్థ్యం కలిగిన ఆయుధాలు అందుబాటులోకి రానున్నాయి. ఇది దేశ రక్షణను మరింత శక్తివంతంగా మలచనున్నదని రాజేశ్వరి హర్షం వ్యక్తం చేశారు.
‘మేక్ ఇన్ ఇండియా’కు ఊతమిస్తూ రూ.67,000 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం – కందికట్ల రాజేశ్వరి నెల్లూరు: దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంలో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) రూ.67,000 కోట్ల విలువైన రక్షణ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి స్పందిస్తూ – "ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తికి ఇది ఓ గొప్ప విజయంగా నిలుస్తుంది. రక్షణ రంగానికి ఇచ్చిన ఈ ప్రాధాన్యత దేశ భద్రతను మరింత బలపరచడమే కాకుండా, దేశీయ పరిశ్రమలకు కూడా పెద్ద మద్దతు అందించనుంది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ డైనమిక్స్ వంటి సంస్థలకు ఇది బూస్ట్ అవుతుంది."అని అన్నారు. ఇక ఈ నిర్ణయం ద్వారా భారత సైన్యానికి ఆధునిక టెక్నాలజీ, తక్కువ పరిమితిలో తయారీ సామర్థ్యం కలిగిన ఆయుధాలు అందుబాటులోకి రానున్నాయి. ఇది దేశ రక్షణను మరింత శక్తివంతంగా మలచనున్నదని రాజేశ్వరి హర్షం వ్యక్తం చేశారు.
- భారత దేశంలో నీ హిందువులు మారక పోతే మీకు ఇదే గతి పడుతుంది జాగృతం కండి హిందువులారా జాగృతం కండి హిందువులారా జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో2
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1
- భారత్ మాత కి జై 🇮🇳 బాంగ్లాదేశ్ లో హిందువులను కిరాతకంగా చంపి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి దహనం చేసిన ఘటన పై నేపాల్ హిందువులు తీవ్రంగా ఖండిస్తు నిరసనలు చేశారు మన భారత దేశంలో ఉన్న సెక్యులర్ హిందువులు సెక్యులర్ చెక్కగాళ్లు నోళ్ళు మూసుకుని ఉన్నారు జై శ్రీ రామ్ అని అంటే మతోన్మాదులు అనే వాళ్ళు ఒక హిందువుని అతి కిరాతకంగా చంపి అల్లా హొ అక్బర్ అని అంటుంటే ఈ సెక్యులర్ చెక్క గాళ్లకు మతోన్మాదం అనిపించడం లేదా.... ఆలోచించండి నా భారత దేశంలో ఉన్న హిందువులారా2
- ఘనంగా ఆరట్టు ఉత్సవం జన్నారం మండల కేంద్రంలో అయ్యప్ప దీక్షాపరులు అయ్యప్ప స్వామికి ఆరట్టు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప దీక్ష కార్యక్రమంలో భాగంగా ఆదివారం వారు జన్నారంలోని అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో ఉన్న మూల విగ్రహాలను బాదంపల్లి గోదావరి తీరానికి తీసుకువెళ్లి గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అయ్యప్ప భక్తి పాటలు మధ్య మూల విగ్రహాలకు శోభాయాత్ర నిర్వహించి దేవాలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో గోదావరి తీరంతో పాటు దేవాలయం ఆవరణలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణ సంతరించుకుంది.1
- సనాతన ధర్మానికి ఆలవాలం భారతదేశ స్వామియే శరణమయ్యప్ప1
- ఉపాధి హామీ పేరు మార్పుతో పాటు హామీలను గుప్పించిన మోడీ1
- మోడీ ఎమోషనల్ స్పీచ్1
- భారతీయ సంగీతానికి హాట్సాఫ్1