Shuru
Apke Nagar Ki App…
నర్సంపేట పట్టణంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మితమైన వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని ఈరోజు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి, పూజ లు నిర్వహించిన అనంతరం ఆసుపత్రి విభాగాలను సందర్శించారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ఆసుపత్రి ఏర్పాటు చేశామని నిర్వాహకులు డాక్టర్ యు సంపత్ డాక్టర్ వజ్జా సాగర్ లు తెలిపారు. ఇకపై నర్సంపేట ప్రజలు పెద్ద పట్టణాలకు వెళ్లకుండా, అత్యవసర చికిత్సలతో పాటు అన్ని వైద్య విభాగాల సేవలు ఇక్కడే అందుబాటులోకి రానున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు..
Chetty:Ramesh
నర్సంపేట పట్టణంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మితమైన వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని ఈరోజు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి, పూజ లు నిర్వహించిన అనంతరం ఆసుపత్రి విభాగాలను సందర్శించారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ఆసుపత్రి ఏర్పాటు చేశామని నిర్వాహకులు డాక్టర్ యు సంపత్ డాక్టర్ వజ్జా సాగర్ లు తెలిపారు. ఇకపై నర్సంపేట ప్రజలు పెద్ద పట్టణాలకు వెళ్లకుండా, అత్యవసర చికిత్సలతో పాటు అన్ని వైద్య విభాగాల సేవలు ఇక్కడే అందుబాటులోకి రానున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు..
More news from Medchal Malkajgiri and nearby areas
- భారత దేశంలో నీ హిందువులు మారక పోతే మీకు ఇదే గతి పడుతుంది జాగృతం కండి హిందువులారా జాగృతం కండి హిందువులారా జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో2
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1
- భారత్ మాత కి జై 🇮🇳 బాంగ్లాదేశ్ లో హిందువులను కిరాతకంగా చంపి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి దహనం చేసిన ఘటన పై నేపాల్ హిందువులు తీవ్రంగా ఖండిస్తు నిరసనలు చేశారు మన భారత దేశంలో ఉన్న సెక్యులర్ హిందువులు సెక్యులర్ చెక్కగాళ్లు నోళ్ళు మూసుకుని ఉన్నారు జై శ్రీ రామ్ అని అంటే మతోన్మాదులు అనే వాళ్ళు ఒక హిందువుని అతి కిరాతకంగా చంపి అల్లా హొ అక్బర్ అని అంటుంటే ఈ సెక్యులర్ చెక్క గాళ్లకు మతోన్మాదం అనిపించడం లేదా.... ఆలోచించండి నా భారత దేశంలో ఉన్న హిందువులారా2
- ఘనంగా ఆరట్టు ఉత్సవం జన్నారం మండల కేంద్రంలో అయ్యప్ప దీక్షాపరులు అయ్యప్ప స్వామికి ఆరట్టు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప దీక్ష కార్యక్రమంలో భాగంగా ఆదివారం వారు జన్నారంలోని అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో ఉన్న మూల విగ్రహాలను బాదంపల్లి గోదావరి తీరానికి తీసుకువెళ్లి గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అయ్యప్ప భక్తి పాటలు మధ్య మూల విగ్రహాలకు శోభాయాత్ర నిర్వహించి దేవాలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో గోదావరి తీరంతో పాటు దేవాలయం ఆవరణలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణ సంతరించుకుంది.1
- సనాతన ధర్మానికి ఆలవాలం భారతదేశ స్వామియే శరణమయ్యప్ప1
- ఉపాధి హామీ పేరు మార్పుతో పాటు హామీలను గుప్పించిన మోడీ1
- మోడీ ఎమోషనల్ స్పీచ్1
- భారతీయ సంగీతానికి హాట్సాఫ్1