Shuru
Apke Nagar Ki App…
నేలకొండపల్లి: 'ఉపాధి హామీ పథకం నిధులను రికవరీ చేయాలి' మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి సంబంధించి రూ.86,000ను రికవరీ చేయాలని డీఆర్డీఓ పీడీ శిరీష ఆదేశించారు. నేలకొండపల్లిలో ఈరోజు జరిగిన సోషల్ ఆడిట్లో వివిధ పొరపాట్లుకు సంబంధించి క్షేత్ర సహాయకులు నుంచి డబ్బులు రికవరీ చేయాలని ఆదేశించారు. ఎవరు తప్పులు చేసినా సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Shivaji Prees Repoter
నేలకొండపల్లి: 'ఉపాధి హామీ పథకం నిధులను రికవరీ చేయాలి' మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి సంబంధించి రూ.86,000ను రికవరీ చేయాలని డీఆర్డీఓ పీడీ శిరీష ఆదేశించారు. నేలకొండపల్లిలో ఈరోజు జరిగిన సోషల్ ఆడిట్లో వివిధ పొరపాట్లుకు సంబంధించి క్షేత్ర సహాయకులు నుంచి డబ్బులు రికవరీ చేయాలని ఆదేశించారు. ఎవరు తప్పులు చేసినా సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు.
More news from Medchal Malkajgiri and nearby areas
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం మేరా భారత్ మహాన్ 🇮🇳1
- ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలి గ్రామాలలో పదవీ బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలలో మమేకమై పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా నాయకురాలు పోతు విజయశంకర్ కోరారు. సోమవారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని అన్ని గ్రామాల్లో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ ప్రమాణం స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. రెండు సంవత్సరాలుగా గ్రామ పాలక మండల్లు లేకపోవడంతో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలతో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆమె కోరారు. సమస్యల పరిష్కారంలో ఐద్వా సహకారం అందిస్తుందని ఆమె వివరించారు.1
- Post by Shivarathire venkati3
- డిసెంబర్ 22 తేదీన నరసన్నపేట ఎస్సై నరసన్నపేట మడపం టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు 2 కేజీల అక్రమ గంజాయితో ఓ నిందితుడు పట్టుబడగా,మధ్యాహ్నం 12 :15 గంటల సమయంలో అరెస్టు చేసి, అతని వద్ద ఉన్న 2.180 కేజీ ల బరువు గల గంజాయి, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకోవడమైనది అని కేసు వివరాలు నరసన్నపేట సీఐ ఎం శ్రీనివాసరావు కేసు వివరాలు ఒక ప్రకటన ద్వారా తెలిపారు1
- ఖర్మ ఇలా తిరిగి వచ్చింది "15"పదిహేను నిమిషాల టైమ్ ఇస్తే హిందువులను లేపేస్త అన్న మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసులు "15" నిముషాలు భజరంగ్ భళి కి భజన చేయించిన బిజెపి.... జై శ్రీ రామ్1
- హిజాబ్ మాటున బుర్ఖా హిజాబ్ మాటున హిందువులకు ఎంత ప్రమాదమో చూడండి ఈ దృశ్యాలు సెక్యులర్ ముసుగులో ఉన్న సెక్యులర్ వాదుల కు కనబడదు అందుకే మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసులు ఈ విధంగా రెచ్చిపోతున్నారు.... జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1
- భారత్ మాత కి జై 🇮🇳1
- మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నేరేడు మెట్ కి చెందిన గుండెబోయిన సాయి చరణ్ యాదవ్ జాతీయ స్థాయి ట్రాక్ సైక్లింగ్ లో కాంస్య పతకం సాధించిన సందర్భంగా గుండెబోయిన సాయి చరణ్ యాదవ్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము1