గోరంట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – ఒక యువకుడు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం శ్రీ సత్య సాయి జిల్లా, గోరంట్ల: అధ్యక్ష న్యూస్:ఆదివారం 10 ఆగస్టు 2025 మధ్యాహ్నం గోరంట్ల సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం ఒకరి ప్రాణా బలితీసుకుంది. స్థానికుల సమాచారం మేరకు, ముగ్గురు యువకులు ఒకే బైక్పై వేగంగా ప్రయాణిస్తుండగా, ఎదురుగా వస్తున్న పెట్రోల్ ట్యాంకర్ను ఢీకొట్టారు. ఢీ కొట్టిన తీవ్రతకు బైక్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మిగతా ఇద్దరికి తల, ఛాతి భాగాలలో తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని స్థానికులు తక్షణమే అంబులెన్స్ సాయంతో ఒకరికి బెంగళూరు మరొకరికి అనంతపూర్ ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, రహదారులపై వేగం తగ్గించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలనే అవగాహన కల్పించాలని సూచించారు. అధ్యక్ష న్యూస్ రిపోర్టర్ -చాంద్ రబ్బాని
గోరంట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – ఒక యువకుడు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం శ్రీ సత్య సాయి జిల్లా, గోరంట్ల: అధ్యక్ష న్యూస్:ఆదివారం 10 ఆగస్టు 2025 మధ్యాహ్నం గోరంట్ల సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం ఒకరి ప్రాణా బలితీసుకుంది. స్థానికుల సమాచారం మేరకు, ముగ్గురు యువకులు ఒకే బైక్పై వేగంగా ప్రయాణిస్తుండగా, ఎదురుగా వస్తున్న పెట్రోల్ ట్యాంకర్ను ఢీకొట్టారు. ఢీ కొట్టిన తీవ్రతకు బైక్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మిగతా ఇద్దరికి తల, ఛాతి భాగాలలో
తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని స్థానికులు తక్షణమే అంబులెన్స్ సాయంతో ఒకరికి బెంగళూరు మరొకరికి అనంతపూర్ ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, రహదారులపై వేగం తగ్గించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలనే అవగాహన కల్పించాలని సూచించారు. అధ్యక్ష న్యూస్ రిపోర్టర్ -చాంద్ రబ్బాని
- SASagar AlaboinaHuzurabad, Karimnagar🙏on 16 August
- UUser8995Khanapur, Nirmal🙏on 16 August
- NSN SatyanarayanBhimavaram, West Godavari🙏on 12 August
- UUser10350Eluru, Andhra Pradesh😤on 11 August
- UUser2911Aswaraopeta, Bhadradri Kothagudem😂on 11 August
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1
- జై హొ సనాతన ధర్మం3
- *అయ్యప్ప స్వామి పడిపూజలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* డిసెంబర్ 13 : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు శనివారం నాడు శ్రీకాకుళంలోని తన స్వగృహంలో జరిగిన అయ్యప్ప పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు తో పాటు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ధర్మశాస్త సన్నిధానంలో ప్రధాన అర్చకులుగా ఉన్న శంకర శర్మ బృందం ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం, విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అయ్యప్ప మాలధారుల శరణు ఘోష మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమం జరిగింది. వివిధ సన్నిధానల నుండి పాల్గొన్న అయ్యప్ప మాలధారులు పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణ మధ్య పడిపూజ ఘనంగా పూర్తయిన తరువాత అయ్యప్ప భజన రెట్టించిన ఉత్సాహంతో జరిగింది. మణికంఠుడిని కీర్తిస్తూ గొంతెత్తిన స్వామి భక్తులు.. ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా అయ్యప్ప కీర్తనలు పాడారు. మధ్యలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అయ్యప్ప కీర్తనలు, నామ సంకీర్తనను భక్తితో ఆలపించారు. కఠిన నియమాల మధ్య జరిగే అయ్యప్ప స్వామి మాలధారణ ఎంతో మానసిక ప్రశాంతతను అందిస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తాను కూడా గతంలో అయ్యప్ప మాలను వేసి ఆ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందానని తెలిపారు. దేశ వ్యాప్తంగా అయ్యప్ప మాల ధారణ వేసిన భక్తులు వారి దీక్షను నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని ఆ మణికంఠుడు ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.4
- *ఆదిత్యుని దర్శించుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* - సూర్య దేవుని ఆశీస్సులు తీసుకున్న శివాన్ ఎర్రంనాయుడు - వైకుంఠ ఏకాదశి, రథసప్తమి ఏర్పాట్లపై ఆరా తీసిన రామ్మోహన్ నాయుడు. డిసెంబర్ : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు.. తమ కుమారుడు శివాన్ ఎర్రంనాయుడు తో కలసి ఆదివారం నాడు శ్రీకాకుళంలోని ప్రముఖ సూర్య దేవాలయం అరసవల్లి ఆదిత్యుని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రిని వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభ స్వాగతాన్ని పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని వినాయక, శైవ క్షేత్రాలను ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో వేద ఆశీర్వదాన్ని, సూర్యదేవుని చిత్రపటాన్ని అర్చక బృందం, దేవాదాయ శాఖ అధికారులు అందించారు. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే వైకుంఠ ద్వార దర్శనం, రథసప్తమి ఉత్సవ ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వైభవంగా నిర్వహించాలని అదేశించారు. అరసవల్లి సూర్యదేవుని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఎప్పుడూ ఆ ఆదిత్యుని తలచుకున్నా.. విశేష మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. దేశ ప్రజలందరికీ భాస్కరుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.1