Shuru
Apke Nagar Ki App…
మతసామరస్యానికి నల్లబెల్లి నిదర్శనం నల్లబెల్లి మండల కేంద్రంలో మతసామరస్యానికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తూ, మహమ్మద్ సద్దాం హుస్సేన్ గత ఐదు సంవత్సరాలుగా రాఖీ పండుగ రోజు రాఖీ కట్టించుకుంటూ విశిష్టమైన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈసారి కూడా మాజీ జెడ్పి పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న తన సోదరభావంతో సద్దాం హుస్సేన్ చేతికి రాఖీ కట్టి స్నేహానుబంధాన్ని మరింత బలపరిచారు. మతం, మతభేదాలను దాటి, మానవతా విలువలను నిలబెట్టే ఈ స్నేహ బంధం అందరికీ ఆదర్శం అవుతోంది.
Chetty:Ramesh
మతసామరస్యానికి నల్లబెల్లి నిదర్శనం నల్లబెల్లి మండల కేంద్రంలో మతసామరస్యానికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తూ, మహమ్మద్ సద్దాం హుస్సేన్ గత ఐదు సంవత్సరాలుగా రాఖీ పండుగ రోజు రాఖీ కట్టించుకుంటూ విశిష్టమైన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈసారి కూడా మాజీ జెడ్పి పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న తన సోదరభావంతో సద్దాం హుస్సేన్ చేతికి రాఖీ కట్టి స్నేహానుబంధాన్ని మరింత బలపరిచారు. మతం, మతభేదాలను దాటి, మానవతా విలువలను నిలబెట్టే ఈ స్నేహ బంధం అందరికీ ఆదర్శం అవుతోంది.
More news from Mancherial and nearby areas
- పెరిగిన కాలుష్యం జన్నారం మండల కేంద్రంలో రోజురోజుకూ కాలుష్యం పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జన్నారం మండలం చుట్టూ కవ్వాల్ అభయారణ్యం ఉంది. జన్నారంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఒకప్పుడు పచ్చని చెట్లు ఉండేవి. అయితే కాలక్రమేనా చెట్లు ఎండిపోవడం, ఈదురు గాలులకు పడిపోవడం జరిగింది. వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటకపోవడంతో ప్రధాన రహదారి చెట్లు లేక బోసిపోతోంది. వాహనాల రాకపోకలు కూడా పెరగడంతో కాలుష్యం కూడా పెరిగింది.1
- Shot News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత్మాల ప్రాజెక్ట్ ఇది పూర్తి ఐతే ఆంధ్రాప్రదేశ్ భవిషత్తు పూర్తిగా మారి పోతుంది.2
- మూడవరోజు చేరుకున్న జర్నలిస్టుల రిలే నిరాహార దీక్ష1
- 🙏🙏1
- 🙏🙏1
- 🙏🙏1
- నల్లగొండ జిల్లాలో బీజేపీ నాయకుడు పిల్లి రామ రాజు యాదవ్ గారికి మద్దతు గా అగ్ర కులాల వారికి వ్యతిరేకంగా బిసి వ్యతిరేకులను పార్టీ నుండి ఉద్వాసన పలకాలని యాదవ సంఘాల JAC వైస్ చైర్మన్ చిలుకల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు1
- SHOT NEWS: నాయుడు గారి మిలటరీ హోటల్, గుంటూరు1
- 🙏🙏1