logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

booking available any update DM 9137431946 home service available free

on 13 August
user_Chahat mehendi art
Chahat mehendi art
Artist Karimnagar•
on 13 August

booking available any update DM 9137431946 home service available free

More news from Mancherial and nearby areas
  • ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలి గ్రామాలలో పదవీ బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలలో మమేకమై పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా నాయకురాలు పోతు విజయశంకర్ కోరారు. సోమవారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని అన్ని గ్రామాల్లో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ ప్రమాణం స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. రెండు సంవత్సరాలుగా గ్రామ పాలక మండల్లు లేకపోవడంతో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలతో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆమె కోరారు. సమస్యల పరిష్కారంలో ఐద్వా సహకారం అందిస్తుందని ఆమె వివరించారు.
    1
    ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలి 
గ్రామాలలో పదవీ బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలలో మమేకమై పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా నాయకురాలు పోతు విజయశంకర్ కోరారు. సోమవారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని అన్ని గ్రామాల్లో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ ప్రమాణం స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. రెండు సంవత్సరాలుగా గ్రామ పాలక మండల్లు లేకపోవడంతో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలతో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆమె కోరారు. సమస్యల పరిష్కారంలో ఐద్వా సహకారం అందిస్తుందని ఆమె వివరించారు.
    user_P.G.Murthy
    P.G.Murthy
    Reporter Mancherial•
    2 hrs ago
  • మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నేరేడు మెట్ కి చెందిన గుండెబోయిన సాయి చరణ్ యాదవ్ జాతీయ స్థాయి ట్రాక్ సైక్లింగ్ లో కాంస్య పతకం సాధించిన సందర్భంగా గుండెబోయిన సాయి చరణ్ యాదవ్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము
    1
    మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నేరేడు మెట్ కి చెందిన గుండెబోయిన సాయి చరణ్ యాదవ్ జాతీయ స్థాయి ట్రాక్ సైక్లింగ్ లో కాంస్య పతకం సాధించిన సందర్భంగా గుండెబోయిన సాయి చరణ్ యాదవ్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Medchal Malkajgiri•
    14 min ago
  • #trending #viral#christmas #santa clause,#night vibes #hello world # buntyyyyy #motivation
    1
    #trending #viral#christmas #santa clause,#night vibes #hello world # buntyyyyy #motivation
    user_Bujji
    Bujji
    BPO Company East Godavari•
    22 hrs ago
  • అక్రమ (పిస్టల్) ఆయుధంతో పట్టుబడిన ఐదుగురు నిందితులు అరెస్టు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి నేరాలను అరికట్టే ముందస్తు చర్యలలో భాగంగా నిందితులను పట్టుకోవడం జిల్లా పోలీస్ యంత్రాంగం పనితీరు అభినందనీయం.. జిల్లా ఎస్పీ శ్రీకాకుళం డిసెంబర్ 21. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్మ్స్ యాక్ట్ కేసులో ఐదుగురు నిందితుల అరెస్టు చేసి,వారి వద్ద నుండి ఒక పిస్టల్ మరియు ఒక మ్యాగజిన్ శ్రీకాకుళం రూరల్ పోలీసు వారు స్వాధీనం చేసుకున్నట్లు, ఆదివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపిఎస్., వెల్లడించారు. కేసు వివరాలు:క్రైమ్ నెంబర్: Cr.No. 289/2025 U/Sec. 25, 27 Arms Act – 1959, R/w 109 IPC శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్. కేసు సంక్షిప్త వివరాలు: తేదీ 21.12.2025 న ఉదయం సుమారు 10:00 గంటల సమయంలో, శ్రీకాకుళం మండలం, తండ్యాంవలస గ్రామం, ఆర్.టి.ఓ కార్యాలయం సమీపంలోని జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఒక ఇంటి వద్ద, శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌.ఐ. గారు తమ సిబ్బంది సహాయంతో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా, వారి వద్ద నుండి ఒక పిస్టల్,ఒక మ్యాగజిన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేసు విచారణలో, నిందితులు పంచిరెడ్డి కైలాష్ మరియు గతంలో మరణించిన ఎచ్చెర్ల మండలం సత్తరు గోపి అను వారు నేరాలు చేయాలనే ఉద్దేశంతో, సదరు పిస్టల్‌ను ఒడిశా రాష్ట్రం, బరంపూర్ లో నివసిస్తున్న సంతోష్ అనే వ్యక్తి వద్ద నుండి 3 రౌండ్లతో సహా కొనుగోలు చేసినట్లు తెలిపారు.అనంతరం, పంచిరెడ్డి కైలాష్, అలబన మణి, కలగ ఉమా మహేశ్వరరావు మరియు వుర్జాన ప్రశాంత్ కుమార్ లు, సదరు పిస్టల్‌ను తమకు అప్పగించాలని థండాసి కార్తిక్ను కోరగా, కార్తిక్ పిస్టల్ ఇవ్వడం కోసం ఆర్ టి ఓ ఆఫీస్ వెనుక భాగంలో ఉన్న జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్దకు వచ్చి పిస్టల్ అందజేస్తుండగా, పోలీసుల చేతికి పట్టుబడ్డారు.సదరు పిస్టల్‌ను ఎందుకు కొనుగోలు చేశారు, ఏ నేరం చేయడానికి ఉద్దేశించారు, ఇందుకు ఆర్థిక సహాయం ఎవరు అందించారు అనే అంశాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది అని జిల్లా ఎస్పీ తెలిపారు. అరెస్టు అయిన నిందితుల వివరాలు: 1)పంచిరెడ్డి కైలాష్, S/o సుబ్బారావు, వయస్సు 25 సంవత్సరాలు, వెలమ కులం, బొంతలకొడూరు గ్రామం, ఎచ్చెర్ల మండలం. 2)అలబన మణి, S/o రమణ, వయస్సు 32 సంవత్సరాలు, యాదవ కులం, గుజరాతిపేట, శ్రీకాకుళం పట్టణం. 3)కలగ ఉమా మహేశ్వరరావు, S/o అప్పన్న, వయస్సు 30 సంవత్సరాలు, యాదవ కులం, పెద్దపాడు గ్రామం, శ్రీకాకుళం గ్రామీణ మండలం. 4)వుర్జాన ప్రశాంత్ కుమార్, S/o లేట్ జగ్గునాయుడు, వయస్సు 31 సంవత్సరాలు, పి.కాపు కులం, నారాయణవలస గ్రామం, కోటబొమ్మాళి మండలం. 5) థండాసి కార్తిక్, S/o జగదీశ్వరరావు, వయస్సు 33 సంవత్సరాలు, క్షత్రియ కులం, ఎల్‌బి‌ఎస్ కాలనీ, శ్రీకాకుళం పట్టణం. నిందితులపై ఉన్న పాత కేసుల వివరాలు: పంచిరెడ్డి కైలాష్,(శ్రీకాకుళం 1 టౌన్,ఎచ్చెర్ల పి.ఎస్.) 2) అలబన మణి:(– శ్రీకాకుళం 1 టౌన్ – ఎచ్చెర్ల పి.ఎస్.) 3) కలగ ఉమా మహేశ్వరరావు:(ఎచ్చెర్ల పి.ఎస్.) 4) వుర్జాన ప్రశాంత్ కుమార్: – జె.ఆర్.పురం పి.ఎస్. పరిధిలో పలు కేసులు ఉన్నాయి. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాలు జరిగిన తర్వాత నిందితులను పట్టుకోవడం ఒక ఎత్తు అయితే,నేరాలను అరికట్టే తీసుకుంటున్న ముందస్తు చర్యలలో భాగంగా నిందితులను పట్టుకోవడం జిల్లా పోలీస్ యంత్రాంగం పనితీరు అభినందనీయం అని జిల్లా ఎస్పీ కొనియాడారు. పై ఐదుగురు నిందితులు కూడా ఎచ్చెర్ల మహిళా హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న క్రమంలో వీరు పట్టుబడినట్లు, ఇంకాను ఈ కేసును క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసి మరి కొంతమందిని అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రతిభకు ప్రశంసలు: పై కేసులో నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకొని,అక్రమంగా కలిగి ఉన్న పిస్టల్ మరియు మ్యాగజిన్‌ను స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచినందుకు, శ్రీకాకుళం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సి.హెచ్. వివేకానంద సూచనల మేరకు,శ్రీకాకుళం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కె. పైడుపు నాయుడు గారి పర్యవేక్షణలో పని చేసిన శ్రీకాకుళం రూరల్ ఎస్‌.ఐ. శ్రీ కె. రాము మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
    3
    అక్రమ (పిస్టల్) ఆయుధంతో పట్టుబడిన ఐదుగురు నిందితులు అరెస్టు
జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి
నేరాలను అరికట్టే ముందస్తు చర్యలలో భాగంగా నిందితులను పట్టుకోవడం జిల్లా పోలీస్ యంత్రాంగం పనితీరు అభినందనీయం.. జిల్లా ఎస్పీ
శ్రీకాకుళం డిసెంబర్ 21. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్మ్స్ యాక్ట్ కేసులో ఐదుగురు నిందితుల అరెస్టు చేసి,వారి వద్ద నుండి ఒక పిస్టల్ మరియు ఒక మ్యాగజిన్  శ్రీకాకుళం రూరల్ పోలీసు వారు స్వాధీనం చేసుకున్నట్లు, ఆదివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపిఎస్., వెల్లడించారు.
కేసు వివరాలు:క్రైమ్ నెంబర్:
Cr.No. 289/2025
U/Sec. 25, 27 Arms Act – 1959, R/w 109 IPC శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్.
కేసు సంక్షిప్త వివరాలు:
తేదీ 21.12.2025 న ఉదయం సుమారు 10:00 గంటల సమయంలో, శ్రీకాకుళం మండలం, తండ్యాంవలస గ్రామం, ఆర్.టి.ఓ కార్యాలయం సమీపంలోని జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఒక ఇంటి వద్ద, శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌.ఐ. గారు తమ సిబ్బంది సహాయంతో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా, వారి వద్ద నుండి ఒక పిస్టల్,ఒక మ్యాగజిన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేసు విచారణలో, నిందితులు పంచిరెడ్డి కైలాష్ మరియు గతంలో మరణించిన ఎచ్చెర్ల మండలం సత్తరు గోపి అను వారు నేరాలు చేయాలనే ఉద్దేశంతో, సదరు పిస్టల్‌ను ఒడిశా రాష్ట్రం, బరంపూర్ లో నివసిస్తున్న సంతోష్ అనే వ్యక్తి వద్ద నుండి 3 రౌండ్లతో సహా కొనుగోలు చేసినట్లు తెలిపారు.అనంతరం, పంచిరెడ్డి కైలాష్, అలబన మణి, కలగ ఉమా మహేశ్వరరావు మరియు వుర్జాన ప్రశాంత్ కుమార్ లు, సదరు పిస్టల్‌ను తమకు అప్పగించాలని థండాసి కార్తిక్ను కోరగా, కార్తిక్ పిస్టల్ ఇవ్వడం కోసం ఆర్ టి ఓ ఆఫీస్ వెనుక భాగంలో ఉన్న జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్దకు వచ్చి పిస్టల్ అందజేస్తుండగా, పోలీసుల చేతికి పట్టుబడ్డారు.సదరు పిస్టల్‌ను ఎందుకు కొనుగోలు చేశారు, ఏ నేరం చేయడానికి ఉద్దేశించారు, ఇందుకు ఆర్థిక సహాయం ఎవరు అందించారు అనే అంశాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది అని జిల్లా ఎస్పీ తెలిపారు.
అరెస్టు అయిన నిందితుల వివరాలు:
1)పంచిరెడ్డి కైలాష్, S/o సుబ్బారావు, వయస్సు 25 సంవత్సరాలు, వెలమ కులం, బొంతలకొడూరు గ్రామం, ఎచ్చెర్ల మండలం.
2)అలబన మణి, S/o రమణ, వయస్సు 32 సంవత్సరాలు, యాదవ కులం, గుజరాతిపేట, శ్రీకాకుళం పట్టణం.
3)కలగ ఉమా మహేశ్వరరావు, S/o అప్పన్న, వయస్సు 30 సంవత్సరాలు, యాదవ కులం, పెద్దపాడు గ్రామం, శ్రీకాకుళం గ్రామీణ మండలం.
4)వుర్జాన ప్రశాంత్ కుమార్, S/o లేట్ జగ్గునాయుడు, వయస్సు 31 సంవత్సరాలు, పి.కాపు కులం, నారాయణవలస గ్రామం, కోటబొమ్మాళి మండలం.
5) థండాసి కార్తిక్, S/o జగదీశ్వరరావు, వయస్సు 33 సంవత్సరాలు, క్షత్రియ కులం, ఎల్‌బి‌ఎస్ కాలనీ, శ్రీకాకుళం పట్టణం.
నిందితులపై ఉన్న పాత కేసుల వివరాలు:
పంచిరెడ్డి కైలాష్,(శ్రీకాకుళం 1 టౌన్,ఎచ్చెర్ల పి.ఎస్.)
2) అలబన మణి:(– శ్రీకాకుళం 1 టౌన్ – ఎచ్చెర్ల పి.ఎస్.)
3) కలగ ఉమా మహేశ్వరరావు:(ఎచ్చెర్ల పి.ఎస్.)
4) వుర్జాన ప్రశాంత్ కుమార్: – జె.ఆర్.పురం పి.ఎస్. పరిధిలో పలు కేసులు ఉన్నాయి.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..
నేరాలు జరిగిన తర్వాత నిందితులను పట్టుకోవడం ఒక ఎత్తు అయితే,నేరాలను అరికట్టే తీసుకుంటున్న ముందస్తు చర్యలలో భాగంగా నిందితులను పట్టుకోవడం జిల్లా పోలీస్ యంత్రాంగం పనితీరు అభినందనీయం అని జిల్లా ఎస్పీ కొనియాడారు. పై ఐదుగురు నిందితులు కూడా ఎచ్చెర్ల మహిళా హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న క్రమంలో వీరు పట్టుబడినట్లు, ఇంకాను ఈ కేసును క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసి మరి కొంతమందిని అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.
ప్రతిభకు ప్రశంసలు:
పై కేసులో నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకొని,అక్రమంగా కలిగి ఉన్న పిస్టల్ మరియు మ్యాగజిన్‌ను స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచినందుకు,
శ్రీకాకుళం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సి.హెచ్. వివేకానంద సూచనల మేరకు,శ్రీకాకుళం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కె. పైడుపు నాయుడు గారి పర్యవేక్షణలో పని చేసిన శ్రీకాకుళం రూరల్ ఎస్‌.ఐ. శ్రీ కె. రాము మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ  కె.వి. మహేశ్వర రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist Srikakulam•
    23 hrs ago
  • అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తా ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే బోజ్జు అన్నారు. సోమవారం జన్నారం మండలంలోని కలమడుగు, ఇందన్ పల్లి గ్రామాలలో నిర్వహించిన నూతన సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జన్నారంలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నూతన సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ దంపతులు, మాజీ జడ్పిటిసి ఎర్రచంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తా 
ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే బోజ్జు అన్నారు. సోమవారం జన్నారం మండలంలోని కలమడుగు, ఇందన్ పల్లి గ్రామాలలో నిర్వహించిన నూతన సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జన్నారంలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నూతన సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ దంపతులు, మాజీ జడ్పిటిసి ఎర్రచంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
    user_P.G.Murthy
    P.G.Murthy
    Reporter Mancherial•
    4 hrs ago
  • చరిత్ర సృష్టించిన సుష్మ భూమేష్ జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ నూతన సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ చరిత్రను సృష్టించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె 2,919 ఓట్ల మెజార్టీని సాధించారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన సర్పంచ్గా ఆమె గుర్తింపు పొందారు. దీంతో ఆమెను అందరూ అభినందించారు.
    1
    చరిత్ర సృష్టించిన సుష్మ భూమేష్ 
జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ నూతన సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ చరిత్రను సృష్టించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె 2,919 ఓట్ల మెజార్టీని సాధించారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన సర్పంచ్గా ఆమె గుర్తింపు పొందారు. దీంతో ఆమెను అందరూ అభినందించారు.
    user_P.G.Murthy
    P.G.Murthy
    Reporter Mancherial•
    6 hrs ago
  • పోన్కల్ సర్పంచ్ గా సుష్మా భూమేష్ జన్నారం మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గా జక్కు సుష్మ భూమేష్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం జన్నారం పంచాయతీ కార్యాలయ సమావేశం మందిరంలో స్పెషల్ ఆఫీసర్ ఉమర్ షరీఫ్, వార్డు సభ్యుల సమక్షంలో సర్పంచిగా బాధ్యతలు చేపట్టారు. సుష్మ భూమేష్ మాట్లాడుతూ అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ డి.లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, ఈవో రాహుల్ ఉన్నారు.
    1
    పోన్కల్ సర్పంచ్ గా సుష్మా భూమేష్ జన్నారం మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గా జక్కు సుష్మ భూమేష్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం జన్నారం పంచాయతీ కార్యాలయ సమావేశం మందిరంలో స్పెషల్ ఆఫీసర్ ఉమర్ షరీఫ్, వార్డు సభ్యుల సమక్షంలో సర్పంచిగా బాధ్యతలు చేపట్టారు. సుష్మ భూమేష్ మాట్లాడుతూ అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ డి.లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, ఈవో రాహుల్ ఉన్నారు.
    user_P.G.Murthy
    P.G.Murthy
    Reporter Mancherial•
    7 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో అన్యమతస్తు లతో పర మతస్తులతో హిందువులకు ప్రమాదం పొంచివుంది జాగ్రత్తగా ఉండండి హిందువులారా
    2
    భారత్ మాత కి జై 🇮🇳 
జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో 
అన్యమతస్తు లతో పర మతస్తులతో హిందువులకు ప్రమాదం పొంచివుంది జాగ్రత్తగా ఉండండి హిందువులారా
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Medchal Malkajgiri•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.