Shuru
Apke Nagar Ki App…
ఈరోజు NSUI బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ హజిబాబా ఆధ్వర్యంలో 29 వ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేడి పున్నం చంద్రు జన్మదిన వేడుకలలో భాగంగా కేక్ కట్ చేయించి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం లో పోస్ట్ ఆఫీస్ బస్తీ యూత్ దీక్షిత్, ఆదర్శ్, వాజిద్, సోను, అతేంద్రవర్ధన్, గోవర్ధన్, ఆదిత్య, వరాలు, సంజయ్ వర్మ,ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
ANUMULA REVANTH REDDY
ఈరోజు NSUI బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ హజిబాబా ఆధ్వర్యంలో 29 వ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేడి పున్నం చంద్రు జన్మదిన వేడుకలలో భాగంగా కేక్ కట్ చేయించి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం లో పోస్ట్ ఆఫీస్ బస్తీ యూత్ దీక్షిత్, ఆదర్శ్, వాజిద్, సోను, అతేంద్రవర్ధన్, గోవర్ధన్, ఆదిత్య, వరాలు, సంజయ్ వర్మ,ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
More news from Mancherial and nearby areas
- ప్రారంభమైన యాసంగి పంట సాగు దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు యాసంగి వరి పంట సాగును ప్రారంభించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట సాగు చేసే పద్ధతుల గురించి రైతులకు స్థానిక వ్యవసాయ అధికారులు వివరించారు. దీంతో చాలామంది రైతులు విత్తనాలను వెదజల్లడం, డ్రమ్ సీడ్ పద్ధతిలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, బావులు, నీటి వనరుల వద్ద ఎక్కువ మంది రైతులు ఆయా పద్ధతులతో వరి పంట సాగును ప్రారంభించారు.1
- చదువు రాని రైతులకు ఇబ్బందిగా రా యూరియా కావాలని ఓటిపి వస్తుందని. ఓటిపి చెప్పంగానే డబ్బులు అన్ని గుంజేసుకుంటారు.2
- భారత్ మాత కి జై 🇮🇳 బొంగుల దేశ్ బాంగ్లాదేశ్ లో హిందువులను కిరాతకంగా చంపి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి దహనం చేసి న అరాచకాల యావత్ భారత దేశంలో నిరసనలు జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో2
- Post by KLakshmi Devi2
- BC. D లో ఉన్న వెలమల BC. A లోకి మార్చాలని డిమాండ్: ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగు మన్మధరావు1
- Post by User85021
- Post by Omnamashivaya S1
- యాసంగి వరి పంట సాగు ప్రారంభం దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు యాసంగి వరి పంట సాగును ప్రారంభించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట సాగు చేసే పద్ధతుల గురించి రైతులకు స్థానిక వ్యవసాయ అధికారులు వివరించారు. దీంతో చాలామంది రైతులు విత్తనాలను వెదజల్లడం, డ్రమ్ సీడ్ పద్ధతిలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, బావులు, నీటి వనరుల వద్ద ఎక్కువ మంది రైతులు ఆయా పద్ధతులతో వరి పంట సాగును ప్రారంభించారు.1