Shuru
Apke Nagar Ki App…
ప్రజా పోరాటాలతోనే అనుమతులు వచ్చాయి ప్రజా పోరాటాలతోనే భారీ వాహనాల రాకపోకలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని జన్నారం మండల ప్రధాన కార్యదర్శి కలికారపు అశోక్, ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పోతు విజయ శంకర్, సామాజికవేత్త భూమా చారి అన్నారు. భారీ వాహనాలను అనుమతించడంపై హర్షం వ్యక్తం చేస్తూ వారు సోమవారం జన్నారం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద స్వీట్లను పంచుకున్నారు. అభయారణ్యంలో అన్ని ఆంక్షలను ఎత్తివేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దాసండ్ల రాజన్న, అంబటి లక్ష్మణ్, రాజన్న, తదితరులు పాల్గొన్నారు.
Gourinatha p.g
ప్రజా పోరాటాలతోనే అనుమతులు వచ్చాయి ప్రజా పోరాటాలతోనే భారీ వాహనాల రాకపోకలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని జన్నారం మండల ప్రధాన కార్యదర్శి కలికారపు అశోక్, ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పోతు విజయ శంకర్, సామాజికవేత్త భూమా చారి అన్నారు. భారీ వాహనాలను అనుమతించడంపై హర్షం వ్యక్తం చేస్తూ వారు సోమవారం జన్నారం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద స్వీట్లను పంచుకున్నారు. అభయారణ్యంలో అన్ని ఆంక్షలను ఎత్తివేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దాసండ్ల రాజన్న, అంబటి లక్ష్మణ్, రాజన్న, తదితరులు పాల్గొన్నారు.
More news from Spsr Nellore and nearby areas
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1
- *కోటి సంతకాలు బహిరంగ సభ విజయవంతం చేయండి యువనాయకులు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు* శ్రీకాకుళం టౌన్ హాల్ ఈరోజు ప్రెస్ మీట్ జరిగిన తర్వాత 15వ తేదీన జరగబోయే ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ కోటి సంతకాల వినతి పత్రాలు పంపించే కార్యక్రమం భాగంగా ఈరోజు *మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ గారు* మరియు జిల్లా పరిశీలకులు *శ్రీ కుంభ రవిబాబు గారు* *యువ నాయకులు ధర్మాన రామ్మోహన్ నాయుడు గారు* స్థల పరిశీలన చేయడం జరిగింది. ఆయనతోపాటు స్టేట్ SEC మెంబర్ చల్ల శ్రీనివాసరావు గారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు గారు మామిడి శ్రీకాంత్ గారు పార్టీ ముఖ్య నాయకులు హాజరు అయినారు.1
- పొదుపు వారోత్సవాలు విజయవంతం చేయండి1
- ఎన్నో ఏళ్ల కల నెరవేరిన ఆనందమైన క్షణం. పొందూరు ఖాదీకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్ను జి.ఐ. రిజిస్ట్రీ అధికారికంగా మంజూరు చేసినట్లు గర్వంగా తెలియజేస్తున్నా. : కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ చారిత్రాత్మక గుర్తింపు.. పొందూరు ఖాదీ యొక్క ప్రత్యేకతను స్థిరంగా ఉంచడమే కాక, సుస్థిర అభివృద్ధికి దారితీస్తూ ఆ ఖాదీ ఖ్యాతిని ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చిన వారికి కొత్త అవకాశాలను తెరుస్తుంది. ఈ గౌరవం తరతరాలుగా ఈ నైపుణ్యాన్ని నిలబెట్టిన నేతన్న శ్రమకు మరియు నిబద్ధతకి అంకితం. వారి పట్టుదల, కళాత్మకత ఈ సంప్రదాయాన్ని నిలబెట్టి, శ్రీకాకుళాన్ని వారసత్వం మరియు గర్వానికి ప్రతీకగా నిలిపాయి. పొందూరు ఖాదీని మనం అందరం కలసి కాపాడుకుందాం, ప్రోత్సహిద్దాం, రాబోయే తరాలకు మన వారసత్వంగా అందిద్దాం.. : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు1