తిరుపతి రూరల్లో బీజేపీ సారథ్యం కార్యక్రమానికి రండి తరలి రండి సమావేశం. తిరుపతి రూరల్ మండలంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మరియు మండలం ఇన్చార్జి భాను ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సారథ్యం అను కార్యక్రమం ఆగస్టు 12న జరుగనున్న "రండి తరలి రండి" మహాసభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త ముందుండి పని చేయాలని, గ్రామ గ్రామానా ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి సంకల్పం చాటి చెప్పాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఆగస్టు 12న జరిగే మహాసభలో అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉత్సాహపరిచారు.సమావేశంలో సీనియర్ నాయకులు నేదనూరి విజయకుమార్,తిరునామలీ రూపేష్ బాబు, తిరుచానూరు మండల అధ్యక్షుడు శుభకర్, గ్రామ అధ్యక్షుడు నల్లముత్తు ఇంద్రా రెడ్డి , మరియు మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తిరుపతి రూరల్లో బీజేపీ సారథ్యం కార్యక్రమానికి రండి తరలి రండి సమావేశం. తిరుపతి రూరల్ మండలంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మరియు మండలం ఇన్చార్జి భాను ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సారథ్యం అను కార్యక్రమం ఆగస్టు 12న జరుగనున్న "రండి తరలి రండి" మహాసభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త ముందుండి పని చేయాలని, గ్రామ గ్రామానా ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి సంకల్పం చాటి చెప్పాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఆగస్టు 12న జరిగే మహాసభలో అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉత్సాహపరిచారు.సమావేశంలో సీనియర్ నాయకులు నేదనూరి విజయకుమార్,తిరునామలీ రూపేష్ బాబు, తిరుచానూరు మండల అధ్యక్షుడు శుభకర్, గ్రామ అధ్యక్షుడు నల్లముత్తు ఇంద్రా రెడ్డి , మరియు మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
- ఇలాంటి స్వామీజీలు కూడా ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి1
- Post by Omnamashivaya S1
- Post by KLakshmi Devi1
- జై హొ సనాతన ధర్మం1
- Post by Ravi Poreddy1
- ✍️*కొటి సంతకాల ర్యాలీ విజయవంతం చేయండి* ************************* ✍️ *15 న శ్రీకాకుళం లో టౌన్ హాల్ నుండి.. భారీ ర్యాలీ* ************************** ✍️ *వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణులు తప్పక హాజరు కావాలి* ****************************** ✍️ *59,865 సంతకాలతో నరసన్నపేట నియోజకవర్గం జిల్లాలకే తలమానికం* ******************************** ✍️ *యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య*✊✊✊✊✊✊✊✊✊✊ ............................................. *Team Chaitanya*🔥 ............................................... *Dr. DARMANA KRISHNA CHAITANYA* 🩵🙏 ...................................... 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱 #Team_Chaitanya #dr_dharmana_Krishna_Chaitanya #AndhraPradesh #JaganannaConnects #Narasannapeta #Srikakulam_ysrcp .......................................... 🔥🔥🔥🔥🔥🔥🔥🔥2
- తమిళనాడు లో మన హిందువుల పరిస్థితి చూడండి దేవాలయం లో పూజలు నిర్వహించిన భక్తుల ను కర్రల తో కొడుతున్న పోలీసులు1
- భారత్ మాత కి జై 🇮🇳1