Shuru
Apke Nagar Ki App…
ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా పల్నాడు జిల్లాలో దారుణ ఘటన చోటచేసుకుంది... దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ పేరుతో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి పై రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 5 కలిసి దాడి చేయటం హేయమైన చర్య... ఇలాంటి సంఘటలను మళ్ళీ జరగకుండా తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాలి.
Golem Venkatesham Patel
ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా పల్నాడు జిల్లాలో దారుణ ఘటన చోటచేసుకుంది... దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ పేరుతో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి పై రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 5 కలిసి దాడి చేయటం హేయమైన చర్య... ఇలాంటి సంఘటలను మళ్ళీ జరగకుండా తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాలి.
- Itbt ceo IndiaRaikode, Sangareddylanjaku putinara lajakodukilara are wadan sir nuvvem chestunav raa avlaon 14 August
- Venu gopalKhairatabad, Hyderabadvooravthala vòorakukkalathoni dengiyyale maadharchath mundakodukuluon 12 August
- Siddharth AbhiSecunderabad, Hyderabad😳on 12 August
- Dhanurkar karthikMallialee prabuthwam em chesthundi okkadini antha goramaina kodthunnaru evaru kapadethanduku evaru ravadam ledhu ellani uri thisi champeyali villani elane undanisthe ee samajam etu pothundhi thappani sariga elantanu champeyali 😡on 11 August
- K S P NGuntur😡😡😡😡😡on 11 August
- Vanitha RamanaAmalapuram, Konaseemaelajakodukulaku sula kosi karompetalion 11 August
- Naresh NariThamballapalle, Annamayyaemm pekuthunadhii prabhuthwam react avandii ippuduon 11 August
More news from Medak and nearby areas
- Post by Nagesh Thalari3
- విజయవాడలో అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు1
- Post by KLakshmi Devi1
- Post by Omnamashivaya S1
- మోసం చేసి భూమి లాగేశాడు లబోదిబోమంటున్న బాధితుడు. పలమనేరు డిసెంబర్ 18( ప్రజా ప్రతిభ) అప్పు ఇస్తానని నమ్మించి మోసంతో భూమి లాగేశాడని విషయం తెలుసుకున్న బాధితుడు శంకరప్ప లబోదిబోమంటున్న కన్నీటి గాథ గురువారం వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ జె. కొత్తూరు గ్రామం వాల్మీకి మొగిలప్ప కుమారుడు శంకరప్పకు సర్వే నెంబర్ 756/1సి/1 లో 2.12 సెంట్లు భూమి ఉందని తెలిపాడు. సదరు భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి డబ్బు అవసరమైందని పలమనేర్ టౌన్ బసవన్న కట్ట వీధిలో ఉన్న రామ స్వామి కుమారుడు శ్రీనివాసులు శెట్టిని అప్పు అడిగానని వివరించాడు. తనకు మద్యం అలవాటు ఉందని దాని ఆసరాగా తీసుకొని శ్రీనివాసులు శెట్టి తనను మద్యం మత్తు లోకి దించి డబ్బులు ఇస్తానని పలమనేరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద కాగితాల్లో సంతకం పెట్టమని నమ్మించారన్నారు. ఈ భూమిపై గంగవరం సొసైటీ బ్యాంకులో 2021లో రూ 66,000 లోను తీసుకున్నానని ఇంతవరకు చెల్లించి లేదన్నారు. అప్పు ఇస్తానని నమ్మించి మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి సంతకాలు తీసుకున్న పేపర్లు ద్వారా దొడ్డిదారుల్లో మా కుటుంబ సభ్యులు అనుమతులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తెలిసిందన్నారు. ఇప్పటి వరకు భూమిని తానే సాగు చేసుకుంటున్నానని, ప్రభుత్వం మంజూరు చేసే రైతు భరోసా, కిసాన్ డబ్బులు తన అకౌంట్లోకే పడుతున్నాయన్నారు. మోసం చేసిన విషయాన్ని తెలుసుకొని శ్రీనివాసులు శెట్టి వద్దకు వెళ్లి అడగగా ఎప్పుడో నాకు అమ్మేశావని, భూమి కావాలంటే 9 లక్షలు రూపాయలు చెల్లిస్తే తిరిగి రాసిస్తానని లేకుంటే ఇతరులకు అమ్మేస్తానని బెదిరి స్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఆ భూమి తప్ప వేరే మార్గం లేదని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, తహసిల్దారు స్పందించి పరిశీలించి నాకు మద్యం తాపించి భూమి కొట్టేయాలని ఉద్దేశంతో డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి పై చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ పేద వాడికి న్యాయం చేయాలని కోరాడు.1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1